Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. బంగారు రథంపై గోవిందుడు..

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (21:16 IST)
తొమ్మిదిరోజుల పాటు వైభవోపేతంగా జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ప్రతిరోజు స్వామివారు ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఒక వాహనం, రాత్రి మరో వాహనంపై ఊరేగిన కలియుగ వైకుంఠుడిని భక్తులు అధికసంఖ్యలో దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం చక్రస్నానం వైభవోపేతంగా జరిగింది.
 
శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేశారు. వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య శంఖుచక్రాలను పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అంతకుముందు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. చక్రస్నాన సమయంలో అధికసంఖ్యలో భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలను ఆచరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిత్తూరు జిల్లాలో హెచ్‌సిసిబి సీఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్

Amaravati: ఆగస్టు 15న ప్రారంభం కానున్న అమరావతి సీఆర్డీఏ కార్యాలయం

గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పడిన పిడుగు, పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ( video)

AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments