Webdunia - Bharat's app for daily news and videos

Install App

18న కేరళలోని కుట్టిపురంలో శ్రీనివాస కళ్యాణం

Webdunia
మంగళవారం, 17 మే 2016 (15:44 IST)
భగవద్‌ రామానుజుల వారి సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా 106 దివ్యదేశాల పర్యటనలో ఉన్న సంచార రథం మే 18న ఉదయం 6.30 గంటలకు కేరళ రాష్ట్రంలోని నిలంబూరు నుంచి సంచార రథం బయలుదేరి 8.30 గంటలకు పట్టాంబికి చేరుకుంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. అక్కడ సమీపంలోని తిరువితువక్కోడులో గల శ్రీఉయ్యావంత పెరుమాళ్‌ ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 11.30గంటలకు కుట్టిపురానికి రథం చేరుకుని తిరునావాయ్‌లో గల శ్రీ నావాయ్‌ ముగుంద పెరుమాళ్‌ ఆలయాన్ని దర్శిస్తారు. కుట్టిపురంలో సాయంత్రం శ్రీనివాస కళ్యాణం కూడా నిర్వహించనున్నారు. 
 
ఈ సంచార రథంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవమూర్తులు, శ్రీ రామానుజుల వారి విగ్రహం ఉన్నాయి. రథం ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లతో పాటు శ్రీరామానుజుల వారిని దర్శించుకుంటున్నారని తితిదే తెలిపింది. మే 19న తిరికక్కర, మే 20న తిరువల్ల, మే 22వ తేదీన తిరువనంతపురంలో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించనున్నారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

తర్వాతి కథనం
Show comments