Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు : గవర్నర్ చేతులమీదుగా ప్రారంభం

Webdunia
మంగళవారం, 10 మే 2016 (10:00 IST)
శ్రీభగవద్‌ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు మంగళవారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామానుజ సహస్రాబ్ది సందర్భంగా ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. శ్రీవేంకటేశ్వరస్వామివారికి, శ్రీరామానుజాచార్యులకు అవినాభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించనుంది. 
 
శ్రీరామానుజాచార్యుల విశేష సేవలకు నివాళిగా వచ్చే ఏడాది మే నెల వరకు ఉత్సవాలు 106 దివ్యదేశాల్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రథయాత్రలు, శ్రీనివాస కల్యాణాలు, పుస్తకావిష్కరణలు, సదస్సులు వైభవంగా నిర్వహిస్తారు.

శ్రీరామానుజ సంచార రథంతో పాటు కల్యాణరథం కూడా ఉత్సవమూర్తులను తీసుకుని వెళ్లనున్నాయి. రథాలను తితిదే రవాణా విభాగం సిద్ధం చేసింది. ఉత్సవాలను ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు మంగళవారం ప్రారంభించారు. ఇందుకోసం గవర్నర్ దపంతలు సోమవారమే తిరుమలకు చేరుకున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

తర్వాతి కథనం
Show comments