Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా స్నపన తిరుమంజనం

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (16:22 IST)
శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనాన్ని టిటిడి నిర్వహించింది. రంగనాయకమండపంలో సీతా,రామ,లక్ష్మణ సమేత హనుమంతుని విగ్రహాలకు స్నపన తిరుమంజనాన్ని ఆగమ శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహించారు. 
 
ప్రతియేటా శ్రీరామనవమి రోజున టిటిడి స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తూ వస్తోంది. సుగంధ, పరిమళ ద్రవ్యాలతో స్వామి, అమ్మవార్లకు వైభవోపేతంగా స్నపన తిరుమంజాన్ని టిటిడి వేదపండితులు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments