Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయిలో షిరిడీ సాయిబాబా హుండీ ఆదాయం...

మహారాష్ట్రలోని షిర్డిలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాయిబాబా దేవాలయానికి భక్తుల నుంచి విరాళాలు భారీ ఎత్తున వస్తున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో దాదాపు 9 లక్షలకుపైగా భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకున్

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (15:04 IST)
మహారాష్ట్ర షిర్డిలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాయిబాబా దేవాలయానికి భక్తుల నుంచి విరాళాలు భారీ ఎత్తున వస్తున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో దాదాపు 9 లక్షలకుపైగా భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకున్నారని షిరిడీ దేవస్థానం చెబుతోంది.
 
అయితే సాయిబాబా ఆలయ ఖజానాకు తొమ్మిది రోజుల్లో 9 కోట్ల 84 లక్షల రూపాయలు విరాళాలు వచ్చినట్లు దేవాలయ అధికారులు చెప్పారు. హుండీల ద్వారా రూ.5.35 కోట్లు, కౌంటర్ల ద్వారరా రూ.1.49 కోట్లు వచ్చాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. 
 
విఐపి దర్శనం పాస్‌ల ద్వారా 1.23కోట్లు, మనీ ఆర్డర్ల ద్వారా రూ.2.31 కోట్లు దేవాలయానికి విరాళాల రూపంలో వచ్చినట్లు చెప్పారు. రికార్డు స్థాయిలో ఈ హుండీ ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments