Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయిలో షిరిడీ సాయిబాబా హుండీ ఆదాయం...

మహారాష్ట్రలోని షిర్డిలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాయిబాబా దేవాలయానికి భక్తుల నుంచి విరాళాలు భారీ ఎత్తున వస్తున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో దాదాపు 9 లక్షలకుపైగా భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకున్

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (15:04 IST)
మహారాష్ట్ర షిర్డిలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాయిబాబా దేవాలయానికి భక్తుల నుంచి విరాళాలు భారీ ఎత్తున వస్తున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో దాదాపు 9 లక్షలకుపైగా భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకున్నారని షిరిడీ దేవస్థానం చెబుతోంది.
 
అయితే సాయిబాబా ఆలయ ఖజానాకు తొమ్మిది రోజుల్లో 9 కోట్ల 84 లక్షల రూపాయలు విరాళాలు వచ్చినట్లు దేవాలయ అధికారులు చెప్పారు. హుండీల ద్వారా రూ.5.35 కోట్లు, కౌంటర్ల ద్వారరా రూ.1.49 కోట్లు వచ్చాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. 
 
విఐపి దర్శనం పాస్‌ల ద్వారా 1.23కోట్లు, మనీ ఆర్డర్ల ద్వారా రూ.2.31 కోట్లు దేవాలయానికి విరాళాల రూపంలో వచ్చినట్లు చెప్పారు. రికార్డు స్థాయిలో ఈ హుండీ ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హమ్మయ్య.. పోసాని కృష్ణమురళికి ఊరట.. తక్షణ చర్యలు తీసుకోవద్దు.. హైకోర్టు

ఇద్దరమ్మాయిలతో ప్రేమ.. మతం మార్చుకున్న తొలి ప్రియురాలు.. పెళ్లి చేసుకోమంటే.. ఖాళీ సిరంజీలతో?

అతడు భర్త కాదు అమ్మాయిల బ్రోకర్, బోరుమన్న నెల్లూరు యువతి

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ పెంపుడు శునకం మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి (video)

RGV : రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు నుంచి ఉపశమనం - 6వారాల పాటు రిలీఫ్

అన్నీ చూడండి

లేటెస్ట్

సంపదను ఆకర్షించాలంటే.. ధనాదాయం పొందాలంటే ఈ దీపం చాలు

05-03-2025 బుధవారం దినఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు...

04-03-2025 మంగళవారం దినఫలితాలు - ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు...

గణపతి పూజకు చతుర్థి వ్రతం విశేషం.. 21 ప్రదక్షిణలు చేస్తే..?

సోమవార వ్రతం పాటిస్తే ఏంటి లాభం? 16 సోమవారాలు నిష్ఠతో ఆచరిస్తే?

తర్వాతి కథనం
Show comments