Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి కార్తీక సోమవారం... భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

Webdunia
సోమవారం, 27 అక్టోబరు 2014 (10:13 IST)
ఈ ఏడాది తొలి కార్తీక సోమవారం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక సోమవారం కావడంతో ఇరు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నదుల్లో అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాలయాలు, పంచారామ క్షేత్రాలు, ద్రాక్షారామం, సామర్లకోటలలో స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 
 
అదేవిధంగా శ్రీకాళహస్తి ఆలయం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో శివాలయాలయాలకు భక్తులుపోటెత్తారు. భీమవరం పంచారామ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కర్నూలు జిల్లా శ్రీశైలం దేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. కరీంనగర్ జిల్లా వేములవాడ భక్తులతో కిటకిటలాడుతోంది.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments