Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి లడ్డూల తయారీలో మళ్లీ నందిని నెయ్యి.. టీటీడీ

సెల్వి
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (19:55 IST)
కలియుగ వైకుంఠం, శ్రీవారి లడ్డూల తయారీలో నందిని నెయ్యి వాడకాన్ని నిలిపివేయాలని గత ఏడాది ఆగస్టులో టిటిడి బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా వాడిన నందిని నెయ్యిని టీటీడీ ఆపి వేసింది. దీంతో తిరుమల లడ్డూల నాణ్యత, రుచిపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. 
 
ఈ వ్యవహారంలో ఏపీ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకున్నారు. ప్రస్తుతం లడ్డూల తయారీకి సంబంధించి టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తయారీ ప్రయోజనాల కోసం నందిని నెయ్యిని తిరిగి తీసుకురావాలని బోర్డు నిర్ణయించింది. 
 
నాణ్యమైన ఉత్పత్తులకు పేరుగాంచిన కర్ణాటకకు చెందిన నందిని డైరీ సంస్థ నుంచి ఈ నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేయనున్నారు. తిరుమల లడ్డూలలో రుచి, నాణ్యత కోసం నందిని నెయ్యిని తిరిగి తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. అయితే లడ్డూల ధరలో ఎలాంటి మార్పు వుండదని తితిదే వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ, తెలంగాణ వరదల కోసం రూ.3.300 కోట్ల ప్యాకేజీ

అనన్య పాండేపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు.. కారణం అదే!

పామును నోట్లో పెట్టుకుని చెలగాటం... కాటేయడంతో గాల్లో కలిసిన ప్రాణాలు

'బుడమేరు' గండి పూడ్చివేత పనులు.. రేయింబవుళ్లు శ్రమిస్తున్న మంత్రి రామానాయుడు (Video)

స్వీపర్ ఉద్యోగాలకు పీజీ గ్రాడ్యుయేట్లు ... 1.7 లక్షల దరఖాస్తులు

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుచానూరులో వార్షిక పవిత్రోత్సవాలు... మూడు రోజుల పండగ

04-09-2024 బుధవారం రాశిఫలాలు - తలపెట్టిన కార్యం ఫలిస్తుంది...

పాములకు సంబంధించిన ఉంగరాలను ధరిస్తే?

తిరుమలలో గరుడ సేవ.. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 9 వరకు టూవీలర్స్ నాట్ అలోడ్

03-09-2024 మంగళవారం రాశిఫలాలు - ఖర్చులు అదుపులో ఉండవు...

తర్వాతి కథనం
Show comments