Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి లడ్డూల తయారీలో మళ్లీ నందిని నెయ్యి.. టీటీడీ

సెల్వి
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (19:55 IST)
కలియుగ వైకుంఠం, శ్రీవారి లడ్డూల తయారీలో నందిని నెయ్యి వాడకాన్ని నిలిపివేయాలని గత ఏడాది ఆగస్టులో టిటిడి బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా వాడిన నందిని నెయ్యిని టీటీడీ ఆపి వేసింది. దీంతో తిరుమల లడ్డూల నాణ్యత, రుచిపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. 
 
ఈ వ్యవహారంలో ఏపీ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకున్నారు. ప్రస్తుతం లడ్డూల తయారీకి సంబంధించి టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తయారీ ప్రయోజనాల కోసం నందిని నెయ్యిని తిరిగి తీసుకురావాలని బోర్డు నిర్ణయించింది. 
 
నాణ్యమైన ఉత్పత్తులకు పేరుగాంచిన కర్ణాటకకు చెందిన నందిని డైరీ సంస్థ నుంచి ఈ నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేయనున్నారు. తిరుమల లడ్డూలలో రుచి, నాణ్యత కోసం నందిని నెయ్యిని తిరిగి తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. అయితే లడ్డూల ధరలో ఎలాంటి మార్పు వుండదని తితిదే వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

లేటెస్ట్

మంగళవారం హనుమంతునికి జాస్మిన్ ఆయిల్‌తో దీపం వెలిగిస్తే?

11-02-2025 మంగళవారం రాశిఫలాలు - త్వరలోనే రుణవిముక్తులవుతారు...

Dhanvantari : ఆరోగ్యప్రదాత.. ధన్వంతరి జీవ సమాధి ఎక్కడుందో తెలుసా..?

ఫిబ్రవరి 12న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ.. భక్తుల రద్దీ

ప్రదోష కాలంలో తులసి, కొబ్బరి నీళ్లు శివునికి ఇవ్వకూడదట!

తర్వాతి కథనం
Show comments