Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి అయ్యప్ప దర్శనం - ఆర్టీపీసీఆర్ రిపోర్టు ఉంటేనే ఎంట్రీ

Webdunia
శనివారం, 17 జులై 2021 (09:43 IST)
కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని శనివారం నుంచి తెరవనున్నారు. శనివారం నుంచి జులై 21 వరకు జరిగే నెలవారీ పూజా కార్యక్రమాల కోసం భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు. 
 
అయితే, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టుగా ధృవీరకణ పత్రం సమర్పించాల్సివుంటుంది. అలాగే, కరోనా ఆర్​టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే దేవస్థానంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తున్నారు. 
 
ఆన్​లైన్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఆర్టీపీసీఆర్ రిపోర్టును సమర్పించాల్సివుంటుంది. లేనిపక్షంలో ఆలయంలోకి అనుమతించరు. అయితే, భక్తులను రోజుకు గరిష్టంగా 5 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

Roja: పోసాని అరెస్ట్ అన్యాయం.. చంద్రబాబు, నారా లోకేష్‌పై కేసులు పెట్టవచ్చా?: ఆర్కే రోజా ప్రశ్న

మూడు రాజధానులపై మడమ తిప్పిన వైకాపా... అది అప్పటి విధానమట : బొత్స

అన్నీ చూడండి

లేటెస్ట్

Tirumala: వేసవి సెలవులు తిరుమల రద్దీ.. కొండపై కూల్ పెయింట్.. ఆదేశాలు జారీ

01-03-2025 శనివారం రాశిఫలితాలు - పత్రాల రెన్యువల్లో చికాకులెదుర్కుంటారు...

Saturday Fast Puja Rituals- శనివారం- శనిగ్రహ వ్రతం.. ఏం తినాలి.. ఏవి తినకూడదు..?

01-03-2025 నుంచి 31-03-2025 వరకు మాస ఫలితాలు

శుక్రవారం సాయంత్రం భార్యకు భర్త మల్లెపువ్వులు, స్వీట్లు కొనిపెడితే.. ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments