Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులా మాసం పూజ కోసం నేడు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (08:27 IST)
దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉన్న శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు శనివారం తెరుచుకోనున్నాయి. ప్రతి యేటా జరిగే తులా మాసం పూజ‌ల కోసం సాయంత్రం 5 గంట‌ల‌కు ట్రావెన్‌కోర్ బోర్డు అయ్య‌ప్ప‌ ఆల‌యాన్ని తెర‌వ‌నుంది. 
 
ఆదివారం నుంచి 21వ తేదీ వ‌ర‌కు అయ్య‌ప్ప ఆల‌యంలోకి భ‌క్తుల‌కు అనుమ‌తిస్తారు. అలాగే, ఆదివారం లాటరీ విధానంలో శ‌బ‌రిమ‌ల ఆల‌య ప్ర‌ధాన పూజారిని ఎంపిక చేయ‌నున్నారు. 21న శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని ట్రావెన్‌కోర్ బోర్డు మూసివేయ‌నుంది. 
 
మ‌ళ్లీ న‌వంబ‌ర్ 2వ తేదీన ఆల‌యాన్ని తెర‌వ‌నున్నారు. ఆ మ‌రుస‌టి రోజే ఆలయాన్ని మూసేసి, మండ‌లం - మ‌క‌ర‌విలాక్కు పండుగ నేప‌థ్యంలో న‌వంబ‌ర్ 15న ఆల‌యాన్ని మ‌ళ్లీ తెర‌వ‌నున్నారు.
 
అయితే, ఆదివారం నుంచి ఆలయానికి వచ్చే భక్తులకు వ‌ర్చ్యుల్ బుకింగ్ ద్వారానే అనుమ‌తిస్తారు. ఇక కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు పూర్త‌యిన స‌ర్టిఫికెట్ లేదా కొవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్ప‌నిసరిగా తమ వెంట తీసుకునిరావాలన్న నిబంధనను ట్రావెన్‌కోర్ దేవస్థానం స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

లేటెస్ట్

11-03-2025- ప్రదోష వ్రతం.. శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి?

కర్పూరం, బిర్యానీ ఆకును కలిపి కాల్చితే.. తులసీ ఆకులను కూడా?

Amalaki Ekadashi: అమలక ఏకాదశి : ఉసిరి చెట్టు కింద ఆవ నూనెతో దీపం.. జాతక దోషాలు మటాష్

10-03-2025 సోమవారం రాశిఫలాలు - రుణ విముక్తులవుతారు - ఖర్చులు సామాన్యం...

09-03-2025 ఆదివారం దినఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

తర్వాతి కథనం
Show comments