Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతి అమ్మవారికి రూ. 17 లక్షల తులాభారం, టిటిడి ఈవోనే తొలిసారిగా..?

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (13:56 IST)
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మివ్రతం పర్వదినం సంధర్భంగా టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖామంత్రి వేణుగోపాలక్రిష్ణ, టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డిలు కలిసి తులాభారం ప్రారంభించారు. ఆలయంలోని సుందరరాజ స్వామివారి ముఖ మండపంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తరువాత ఛైర్మన్ దంపతులు, మంత్రి, ఈవో తమ బరువుకు తగిన బియ్యం, చక్కెర, బెల్లం సమర్పించి తులాభారాన్ని ప్రారంభించారు.
 
మొదటగా ఈవోనే తులాభారంలో కూర్చున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని టిటిడి నిర్ణయించింది. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన జయచంద్ర దంపతులు 17 లక్షల రూపాయల విలువైన తులాభారం ఆలయానికి బహూకరించారు.
 
దీంతో ఈ తులాభారాన్ని వరలక్ష్మి వ్రతం సంధర్భంగా ప్రారంభించారు. ఇక నుంచి భక్తులకు తులాభారం అందుబాటులో రానుంది. పుట్టిన పిల్లలకు ఎక్కువగా మ్రొక్కులు తీర్చుకోవడానికి తులాభారాన్ని సాధారణంగా వాడుతుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

లేటెస్ట్

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

Ugadi 2025: శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం.. విశేష ధనం లభిస్తుందట..

30-03-2025 నుంచి 05-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు..దంపతుల మధ్య అకారణ కలహం

29-03-2025 శనివారం దినఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం...

తర్వాతి కథనం
Show comments