Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతి అమ్మవారికి రూ. 17 లక్షల తులాభారం, టిటిడి ఈవోనే తొలిసారిగా..?

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (13:56 IST)
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మివ్రతం పర్వదినం సంధర్భంగా టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖామంత్రి వేణుగోపాలక్రిష్ణ, టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డిలు కలిసి తులాభారం ప్రారంభించారు. ఆలయంలోని సుందరరాజ స్వామివారి ముఖ మండపంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తరువాత ఛైర్మన్ దంపతులు, మంత్రి, ఈవో తమ బరువుకు తగిన బియ్యం, చక్కెర, బెల్లం సమర్పించి తులాభారాన్ని ప్రారంభించారు.
 
మొదటగా ఈవోనే తులాభారంలో కూర్చున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని టిటిడి నిర్ణయించింది. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన జయచంద్ర దంపతులు 17 లక్షల రూపాయల విలువైన తులాభారం ఆలయానికి బహూకరించారు.
 
దీంతో ఈ తులాభారాన్ని వరలక్ష్మి వ్రతం సంధర్భంగా ప్రారంభించారు. ఇక నుంచి భక్తులకు తులాభారం అందుబాటులో రానుంది. పుట్టిన పిల్లలకు ఎక్కువగా మ్రొక్కులు తీర్చుకోవడానికి తులాభారాన్ని సాధారణంగా వాడుతుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు

Shani Dev: శనిదేవుడిని శాంతింపజేయాలంటే ఈ మంత్రాలు పఠించాలి.. నలుపు రంగు దుస్తులు?

తర్వాతి కథనం
Show comments