Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల నుంచి బయల్దేరిన కృష్ణ పుష్కర క‌ల్యాణ ర‌థం(ఫోటోలు)

తిరుమ‌ల‌: కృష్ణా పుష్క‌ర సంరంభానికి తిరుమ‌లేశుడు త‌ర‌లివ‌స్తున్నాడు. పుష్క‌ర యాత్రికుల‌కు దీవెన‌లు అందించ‌డానికి శ్రీదేవి, భూదేవి స‌హిత వెంక‌టేశ్వ‌రుడు బెజ‌వాడ‌కు బ‌య‌లుదేరాడు. తిరుమ‌ల తిరుప‌తి నుంచి స్వామివారి పుష్క‌ర క‌ల్యాణ ర‌థం బ‌య‌లుదేరింది.

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (16:11 IST)
తిరుమ‌ల‌: కృష్ణా పుష్క‌ర సంరంభానికి తిరుమ‌లేశుడు త‌ర‌లివ‌స్తున్నాడు. పుష్క‌ర యాత్రికుల‌కు దీవెన‌లు అందించ‌డానికి శ్రీదేవి, భూదేవి స‌హిత వెంక‌టేశ్వ‌రుడు బెజ‌వాడ‌కు బ‌య‌లుదేరాడు. తిరుమ‌ల తిరుప‌తి నుంచి స్వామివారి పుష్క‌ర క‌ల్యాణ ర‌థం బ‌య‌లుదేరింది.
 
ఈ రథాన్ని లాంఛనంగా టీటీడీ ఇవో చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి ప్రారంభించారు. టీటీడీ వేద పండితులు శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వహించి, క‌ల్యాణ ర‌థాన్ని సాగ‌నంపారు. ఈ నెల 5 సాయంత్రానికి స్వామివారి ర‌థం విజయవాడ  చేరుకొంటుంది.
 
అక్క‌డి స్వ‌రాజ్ మైదాన్‌లో టీటీడీ నిర్మించిన న‌మూనా దేవాల‌యానికి చేరుకుంటుంది. స్వామివారి క‌ల్యాణానికి ఇక్క‌డ అంగ‌రంగ‌వైభంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు టిటిడి ప్ర‌క‌టించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

తర్వాతి కథనం
Show comments