Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా బూంది పోటు మరమ్మత్తు పనులు

Webdunia
సోమవారం, 13 జూన్ 2016 (10:35 IST)
తిరుమలలో రెండు రోజుల పాటు జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన బూందిపోటు పనులను తితిదే అధికారులు వేగవంతంగా చేస్తున్నారు. ఆలయంకు అతిసమీపంలో ఉన్న ఈ బూంది పోటులో కొత్త సామగ్రిని అమరుస్తున్నారు తితిదే సిబ్బంది. 
 
భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిపుణుల సూచనలను తితిదే పాటిస్తోంది. ప్రస్తుతం నాలుగు వరుసల్లో రెండింటిని 20 పొయ్యిలపై బూంది తయారీ ముమ్మరంగా జరుగుతోంది. 
 
లడ్డూ ప్రసాదం కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నాలుగు వరుసల్లోని 40 గ్యాస్‌ పొయ్యిలు పనిచేసే విధంగా పనులు చేస్తున్నారు. తితిదే ఈఓ సాంబశివరావు పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Grand Tiranga Yatra: విజయవాడలో తిరంగ యాత్ర.. పాల్గొన్న చంద్రబాబు, పవన్

Bandla Ganesh: చంద్రబాబును కలిసిన బండ్ల గణేష్- రెండే నిమిషాల్లో ఆ సమస్య మటాష్

జాగ్రత్త బాబూ, అమరావతి కరకట్ట పైన కారులో వెళితే జారిపోద్ది

Telangana: తెలంగాణలో విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగింది

పాకిస్తాన్‌కి అమెరికా మిస్సైల్స్ అమ్మలేదా, అలాగే టర్కీ కూడా: టర్కీ నుంచి కె.ఎ పాల్

అన్నీ చూడండి

లేటెస్ట్

13-05-2025 మంగళవారం దినఫలితాలు - అవకాశాలను చేజార్చుకోవద్దు...

12-05-2025 సోమవారం దినఫలితాలు - రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

తర్వాతి కథనం
Show comments