Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.. అల్లుడైన కడప వెంకన్నను దర్శించుకున్న ముస్లింలు

శ్రీవారి ఆలయంలో ఉగాది రోజున ముస్లింలు సందర్శిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే కడప జిల్లాలోని దేవునికడప శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ తంతు జరుగుతుంది. ఈ ఏడాది కూడా కడప శ్రీవారి ఆలయాన్ని ముస్లింలు

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (11:40 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఉగాది పురస్కరించుకుని ఆనంద నిలయంలో ఉగాది ఆస్థానం వైభవంగా నిర్వహించనున్నారు. బంగారువాకిలిలో బుధవారం రాత్రికి పంచాంగశ్రవణం, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఉగాది ఆస్థానం సందర్భంగా ఆలయంలో జరిగే ఆర్జితసేవలు సహస్రకళశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, వసంతోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. 
 
మరోవైపు శ్రీవారి ఆలయంలో ఉగాది రోజున ముస్లింలు సందర్శిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే కడప జిల్లాలోని దేవునికడప శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ తంతు జరుగుతుంది. ఈ ఏడాది కూడా కడప శ్రీవారి ఆలయాన్ని ముస్లింలు సందర్శించుకున్నారు. వెంకటేశ్వరస్వామి ఇద్దరు భార్యల్లో ఒకరైన బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళ కావడంతో స్వామివారిని తమ అల్లుడుగా భావించి ముస్లింలు ఉగాది రోజున ఆయన్ని దర్శించుకుంటారు. 
 
ఇక శ్రీవారు, బీబీ నాంచారమ్మ బాగుండాలని కోరుకుంటూ మొక్కులు తీర్చుకుంటారు. బుధవారం తెల్లవారుజాము నుంచే ముస్లిం సోదరులు దేవునికడపలోని శ్రీవారి ఆలయానికి పోటెత్తారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments