తిరుమల శ్రీవారికి వైభవోపేతంగా పుష్పయాగం

తిరుమలలో వైభవోపేతంగా పుష్పయాగం జరిగింది. వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. ప్రతి యేటా కార్తీక మాసం శ్రవణ నక్షత్ర పర్వదినం తిరుమలలో పుష్పయాగాన్ని నిర్వహించడం ఆన

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (13:55 IST)
తిరుమలలో వైభవోపేతంగా పుష్పయాగం జరిగింది. వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. ప్రతి యేటా కార్తీక మాసం శ్రవణ నక్షత్ర పర్వదినం తిరుమలలో పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 
 
15వ శతాబ్ధంలో ఆచరణలో ఉన్న పుష్పయాగ మహోత్సవాన్ని దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని చేసేవారని శాసనాలు చెబుతున్నాయి. అప్పట్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ జరిగిన ఏడోరోజున స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోంది. అర్థాంతరంగా ఆగిపోయినా ఈ పుష్పయాగాన్ని 1980 నవంబర్‌ 14వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం పునరుద్ధరించింది.
 
పుష్పయాగంలో విరజాజి, మరువం, దవనం, మల్లి, జాజి, సంపంగి, మూడు రకాల గులాబీలు, చామంతి, కదిరిపచ్చ, బిల్వ, కనకాంబరం, కమలం, మొగలి వంటి వివిధ రకాల పూలతో మలయప్ప స్వామి వారికి పూజలు నిర్వహించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... యువతి ప్యాంటు జేబులో పేలిన ఫోను, మంటలు (video)

తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు: నటి అంబిక

తిరుమలలో 3 గంటల పాటు భారీ వర్షం.. ఇబ్బందులకు గురైన భక్తులు

Jagan Anakapalle Tour: జగన్ రోడ్ టూర్‌కు అనుమతి నిరాకరణ

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

05-10-2025 నుంచి 11-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

అక్టోబరు 2025లో జాక్‌పాట్ కొట్టనున్న 4 రాశుల వారు

ఈ రోజు శని మహా ప్రదోషం.. శివాలయానికి వెళ్లి పూజ చేయడం తప్పనిసరి

04-10-2025 శనివారం దిన ఫలితాలు - ఖర్చులు సామాన్యం.. చెల్లింపుల్లో జాగ్రత్త...

తర్వాతి కథనం
Show comments