Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి వైభవోపేతంగా పుష్పయాగం

తిరుమలలో వైభవోపేతంగా పుష్పయాగం జరిగింది. వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. ప్రతి యేటా కార్తీక మాసం శ్రవణ నక్షత్ర పర్వదినం తిరుమలలో పుష్పయాగాన్ని నిర్వహించడం ఆన

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (13:55 IST)
తిరుమలలో వైభవోపేతంగా పుష్పయాగం జరిగింది. వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. ప్రతి యేటా కార్తీక మాసం శ్రవణ నక్షత్ర పర్వదినం తిరుమలలో పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 
 
15వ శతాబ్ధంలో ఆచరణలో ఉన్న పుష్పయాగ మహోత్సవాన్ని దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని చేసేవారని శాసనాలు చెబుతున్నాయి. అప్పట్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ జరిగిన ఏడోరోజున స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోంది. అర్థాంతరంగా ఆగిపోయినా ఈ పుష్పయాగాన్ని 1980 నవంబర్‌ 14వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం పునరుద్ధరించింది.
 
పుష్పయాగంలో విరజాజి, మరువం, దవనం, మల్లి, జాజి, సంపంగి, మూడు రకాల గులాబీలు, చామంతి, కదిరిపచ్చ, బిల్వ, కనకాంబరం, కమలం, మొగలి వంటి వివిధ రకాల పూలతో మలయప్ప స్వామి వారికి పూజలు నిర్వహించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.4600 కోట్ల వ్యయంతో ఏపీతో పాటు నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు

జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఓవర్.. ఏం జరిగినా జగన్ బెంగళూరులోనే వుంటే ఎలా?

Amaravati: అమరావతిలో 74 ప్రాజెక్టులు- సీఆర్డీఏ భవనం ఆగస్టు 15న ప్రారంభం

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

shravan masam, శ్రావణ మాసంలో ఆడవారి ఆటలు చూడండి (video)

11-08-2025 సోమవారం ఫలితాలు - సంతోషకరమైన వార్తలు వింటారు...

10-08-2025 బుధవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు....

Karma and Rebirth: కర్మకు పునర్జన్మకు లింకుందా.. గరుడ పురాణం ఏం చెప్తోంది..!

raksha bandhan 2025: రాఖీ కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి? ఎక్కడ పడవేయాలి?

తర్వాతి కథనం
Show comments