Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేదార్నాథ్ ఆలయం మూసివేత... ఎందుకు?

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (14:42 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ ఆలయాన్ని శనివారం మూసివేశారు. శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మూసివేశారు. వచ్చే ఆరు నెలల పాటు ఈ ఆలయం మూసి ఉంటుందని చార్ధామ్ దేవస్థానం నిర్వహణ బోర్డు తెలిపింది. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాల అనంతరం కేదార్నాథుడి విగ్రహాలను ఓంకారేశ్వర్ ఆలయానికి తరలించారు.
 
అదేవిధంగా యమునోత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 12.15 గంటలకు యమునోత్రిని మూసివేశారు. యమునా దేవి, ఆమె సోదరుడు షాని మహరాజ్, తల్లి భోగ్మూర్తి ఉత్సవ్ డోలీలను ఊరేగింపుగా జంకి ఛాటి సమీపంలోని ఖర్సాలీ గ్రామానికి తరలించారు. మరోవైపు గంగోత్రి ఆలయాన్ని శుక్రవారం మూసివేయగా బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 20న మూసివేయనున్నట్టు తెలిసింది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

తర్వాతి కథనం
Show comments