Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలాయంలో ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలకు ఈనెల 13వ తేదీ అంకురార్పణ చేస్తారు.

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2016 (12:50 IST)
తిరుమల శ్రీవారి ఆలాయంలో ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలకు ఈనెల 13వ తేదీ అంకురార్పణ చేస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే కైంకర్యాలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల, దేవస్థానం సిబ్బంది కారణంగా తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను తితిదే యేటా నిర్వహిస్తోంది. 
 
ఉత్సవాల నేపథ్యంలో 13న వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ, 14 నుంచి 16వరకు విశేష పూజ , అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను తితిదే రద్దు చేసింది. అర్చన, తోమాలసేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Achchennaidu: వచ్చింది పది నిమిషాలే.. జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

ప్రతిపక్ష హోదా కావాలా? జర్మనీకి వెళ్లండి జగన్: డిప్యూటీ సీఎం పవన్ పంచ్

వాళ్లు ప్రతిపక్ష హోదా ఇవ్వరు... సో.. అసెంబ్లీకి వెళ్లొద్దు : జగన్ నిర్ణయం

Amaravati : మార్చి 15న అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం

జగన్‌కు ఇచ్చిపడేసిన పవన్ కళ్యాణ్ : అది రాదని మానసికంగా ఫిక్స్ అయిపోండంటూ...

అన్నీ చూడండి

లేటెస్ట్

21-02-2025 రాశి ఫలితాలు, ఈ రాశివారు ఇతరుల కోసం విపరీత ఖర్చు

అనూరాధా నక్షత్రం రోజున శ్రీలక్ష్మీ పూజ.. బిల్వపత్రాలు.. ఉసిరికాయ.. శుక్రహోర మరిచిపోవద్దు..

Kalashtami February 2025: ఆవనూనెతో కాలభైరవునికి దీపం.. నలుపు శునకానికి ఇవి ఇస్తే?

20-02-2025 గురువారం దినఫలితాలు- ఆలోచనలు నిలకడగా ఉండవు

చెన్నైలో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. యోగనరసింహ అవతారంలో?

తర్వాతి కథనం
Show comments