Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలాయంలో ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలకు ఈనెల 13వ తేదీ అంకురార్పణ చేస్తారు.

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2016 (12:50 IST)
తిరుమల శ్రీవారి ఆలాయంలో ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలకు ఈనెల 13వ తేదీ అంకురార్పణ చేస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే కైంకర్యాలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల, దేవస్థానం సిబ్బంది కారణంగా తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను తితిదే యేటా నిర్వహిస్తోంది. 
 
ఉత్సవాల నేపథ్యంలో 13న వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ, 14 నుంచి 16వరకు విశేష పూజ , అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను తితిదే రద్దు చేసింది. అర్చన, తోమాలసేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

తర్వాతి కథనం
Show comments