Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముత్యపు పందిరి వాహనంపై పద్మావతీ అమ్మవారు

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (19:02 IST)
కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం తిరుచానూరు పద్మావతీ అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన భక్తులు తరించిపోయారు. శోభాయమానంగా ఖరీదైన ముత్యాలతో అలంకరించిన ముత్యపుపందిరి వాహనంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.
 
ముత్యపుపందిరిని కనుల పండవలా తయారుచేశారు. అదేసమయంలో అమ్మవారిని కూడా వజ్రవైఢూర్యాలతో కూడిన ఆభరణాలను అలంకరణతో తేజోవంతంగా కనిపించారు. కాలేయ మర్దనం చేస్తున్న క్రిష్ణస్వామి అమ్మవారితో పాటు ముత్యపుపందిరి వాహనంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. 
 
ఈ వాహనం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ తిరుమాడ వీధులలో ఊరేగింది. ఈ కార్యక్రమంలో జియర్ స్వామి, టీటీడీ తిరుపతి ఈవో ఎంజి గోపాల్, జేఈవో పోలా భాస్కర్, ఆలయ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారిణి చెంచు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments