Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుర మీనాక్షి ఆలయంలో బయటపడిన సొరంగం.. నిధులున్నాయట!

Webdunia
సోమవారం, 15 జులై 2019 (12:27 IST)
సుప్రసిద్ధ క్షేత్రం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో గతంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి గుర్తుండే వుంటుంది. అయితే ప్రస్తుతం ఆ ఆలయంలో రహస్య సొరంగం ఒకటి బయటపడింది.


ఆలయం ప్రాంగణంలో మరమ్మతు పనులు జరుపుతుండగా, ఈ సొరంగాన్ని అధికారులు గుర్తించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా పార్కింగ్ షెడ్ నిర్మాణానికి తవ్వకాలు జరుపుతుండగా.. ఈ సొరంగం బయటపడింది. పురాతన స్తూపం, 10 అడుగుల ఎత్తు ఉన్న ఓ మండపం, దాని కింద నుంచి సొరంగ మార్గం వెలుగులోకి వచ్చాయి.
 
ఈ సొంరంగం ఆలయం లోపలి నుంచి ప్రారంభమై.. ఎంతవరకూ వెళ్లిందనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాణి మంగమ్మాళ్ దీన్ని నిర్మించి ఉండవచ్చని పురాతన శాస్త్రవేత్తలు అంచనా వేస్తుండగా, ఈ సొరంగంలో భారీ నిధి దాగుందని స్థానికులు చెప్తున్నారు.

సొరంగం బయట పడటంతో తవ్వకాలను అధికారులు నిలిపేశారు. దీంతో రంగంలోకి దిగిన పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సొరంగం రహస్యాన్ని తేల్చే పనిలో పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Gujarat: భార్య వివాహేతర సంబంధంలో ఉందని ఆరోపణలు.. భరణం చెల్లించాల్సిందే..

Owaisi: పాకిస్తాన్ బుద్ధి మారాలని ప్రార్థించాలి.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

అన్నీ చూడండి

లేటెస్ట్

14-05-2025 బుధవారం దినఫలితాలు - విందులు వేడుకలకు ఆహ్వానం

13-05-2025 మంగళవారం దినఫలితాలు - అవకాశాలను చేజార్చుకోవద్దు...

12-05-2025 సోమవారం దినఫలితాలు - రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments