Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి తేలికైన సర్వభూపాలవాహనం.. 16 అడుగుల ఎత్తు.. 9 కిలోల బంగారంతో?

కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల శ్రీవారికి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తుంటారు. ఇంకా టీటీడీ కూడా శ్రీవారికి కొన్ని వాహనాలు, ఆభరణాలను చేయిస్తుంది. తాజాగా శ్రీవారి వాహనాల్లో సరికొత్త సర్వభూపాల వ

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (09:25 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల శ్రీవారికి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తుంటారు. ఇంకా టీటీడీ కూడా శ్రీవారికి కొన్ని వాహనాలు, ఆభరణాలను చేయిస్తుంది. తాజాగా శ్రీవారి వాహనాల్లో సరికొత్త సర్వభూపాల వాహనం చేరింది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఉపయోగిస్తున్న సర్వభూపాల వాహనం బరువుగా ఉండటంతో.. కొత్త వాహనాన్ని రూపొందించారు. 
 
తమిళనాడుకు చెందిన కల్యాణ సుందరం అనే నిపుణుడి కార్మికుల ఆధ్వర్వంలో ఈ వాహనం రూపుదిద్దుకుంది. రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈ కొత్త సర్వభూపాల వాహనంపై స్వామివారు తిరుమాడవీధుల్లో ఊరేగనున్నారు. 
 
ఇప్పటివరకు శ్రీవారు ఊరేగిన సర్వభూపాల వాహనం బరువుతో పాటు.. దానిపై మలయప్ప స్వామి ఊరేగుతున్న వేళ... భక్తులకు సరైన దర్శనం లభించలేదని ఫిర్యాదు అందడంతో కొత్త వాహనాన్ని రూపొందించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ వాహనం 16 అడుగుల ఎత్తును కలిగివుంటుంది. ఈ వాహనానికి తొమ్మిది కిలోల బంగారంతో తాపడం పనులు చేయించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

దొంగకు హార్ట్ ఎటాక్, కుక్కను ఈడ్చుకెళ్లినట్లు కారులో వేసుకెళ్లాడు (video)

కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. పది మంది మృతి.. తొమ్మిది మంది గాయాలు

ఫిబ్రవరిలోనే భానుడు ప్రతాపం.. మే నెలలో పరిస్థితి ఎలా వుంటుందో?

తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకును హత్య చేయించిన తల్లి

అన్నీ చూడండి

లేటెస్ట్

Camphor And Clove: కర్పూరం, లవంగాలను కలిపి వెలిగిస్తే?

Magha Purnima 2025 : మాఘ పూర్ణిమ రోజున సాయంత్రం ఇలా చేస్తే?

12-02-2025 బుధవారం రాశిఫలాలు - లక్ష్యాన్ని సాధిస్తారు.. మీ నమ్మకం ఫలిస్తుంది...

కొండగట్టు ఆంజనేయ స్వామికి బంగారు కిరీటం, వెండి ఆభరణాలు

మంగళవారం హనుమంతునికి జాస్మిన్ ఆయిల్‌తో దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments