Webdunia - Bharat's app for daily news and videos

Install App

#VaishnoDevi : రోజుకు 50వేల మంది భక్తులు మాత్రమే...

జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటై వైష్ణోదేవి ఆలయ సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదంటూ ఎన్.జి.టి కీలక ఆదేశాలు జారీ చేసింది.

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (14:03 IST)
జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటై వైష్ణోదేవి ఆలయ సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదంటూ ఎన్.జి.టి కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆలయాన్ని దర్శించుకునేందుకు రోజుకు కేవలం 50 వేల మంది భక్తులు మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ ఆలయం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కట్రాలో ఉంది. 
 
ఈ ఆలయంలో ఇటీవలి కాలంలో తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఎన్.జి.టి ఈ తరహా నిర్ణయం తీసుకుంది. నిజానికి తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని ప్రతి రోజూ లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. కానీ, ఏ రోజు కూడా తొక్కిసలాటలు చోటుచేసుకోలేదు. అయితే, వేల సంఖ్యలో వచ్చే వైష్ణోదేవి ఆలయంలో మాత్రం ఈ తరహా తొక్కిసలాటలు జరుగుతుండటంతో ఎన్.జి.టి ఈ తరహా నిర్ణయం తీసుకుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

తర్వాతి కథనం
Show comments