Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసింహ స్వామికి అభిషేకం

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (20:49 IST)
తిరుపతికి సమీపంలోని అలిపిరి కాలినడక మార్గం ఉన్న నరసింహ స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం అభిషేకం నిర్వహించింది. నరసింహ జయంతిని పురస్కరించుకుని తోవ నరసింహ స్వామిగా ప్రసిద్ధికెక్కిన లక్ష్మి నరసింహ స్వామికి ఉదయం తిరుమల జేఈవో శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. 
 
వైశాఖ మాసం చతుర్ధశి నాడు తిరుమలలోని నరసింహ స్వామి ఆలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం అభిషేకం నిర్వహించింది. శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments