మకరజ్యోతి దర్శనంతో తరించిపోయిన అయ్యప్ప భక్తులు

వరుణ్
సోమవారం, 15 జనవరి 2024 (21:12 IST)
శరబరిమలలో సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా మకరజ్యోతి కనిపించింది. ఈ జ్యోతిని చూడగానే భక్తకోటి జనం ఆనందపారవశ్యంలో తరించిపోయారు. శబరిమల గిరులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయాయి. పొన్నాంబలమేడు కొండపై మూడుసార్లు మకర జ్యోతి కనిపించింది. ఈ జ్యోతి దర్శనమివ్వగానే అయ్యప్ప స్వామి భక్తులు పులకించిపోయారు. 
 
మకరజ్యోతి మూడుసార్లు దర్శనమివ్వడంతో లక్షలాది మంది భక్తులు ఆనంద పారవశ్యంతో స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తితో నినాదాలు చేశారు. ఈ నామ స్మరణంతో శబరిమల క్షేత్రం మార్మోగిపోయింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున అయ్యప్పస్వామి వారు జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పొన్నాంబలమేడు పర్వతంపై నుంచి అయ్యప్పస్వామికి దేవతలు, ఋషులు హారతి ఇస్తారని ఈ క్షేత్ర పురాణం చెబుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

లేటెస్ట్

14-10-2025 మంగళవారం ఫలితాలు - మొండిబాకీలు వసూలవుతాయి.. ఖర్చులు అధికం...

కన్యారాశిలోకి శుక్రుడి సంచారం.. కన్యారాశికి, వృశ్చికరాశికి సువర్ణయుగం

Kalashtami 2025: కాలాష్టమి రోజున వస్త్రదానం లేదా డబ్బుదానం చేస్తే..?

13-10-2025 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

12-10-2025 శనివారం ఫలితాలు- తొందరపాటు నిర్ణయాలు తగవు

తర్వాతి కథనం
Show comments