Webdunia - Bharat's app for daily news and videos

Install App

మకరజ్యోతి దర్శనంతో తరించిపోయిన అయ్యప్ప భక్తులు

వరుణ్
సోమవారం, 15 జనవరి 2024 (21:12 IST)
శరబరిమలలో సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా మకరజ్యోతి కనిపించింది. ఈ జ్యోతిని చూడగానే భక్తకోటి జనం ఆనందపారవశ్యంలో తరించిపోయారు. శబరిమల గిరులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయాయి. పొన్నాంబలమేడు కొండపై మూడుసార్లు మకర జ్యోతి కనిపించింది. ఈ జ్యోతి దర్శనమివ్వగానే అయ్యప్ప స్వామి భక్తులు పులకించిపోయారు. 
 
మకరజ్యోతి మూడుసార్లు దర్శనమివ్వడంతో లక్షలాది మంది భక్తులు ఆనంద పారవశ్యంతో స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తితో నినాదాలు చేశారు. ఈ నామ స్మరణంతో శబరిమల క్షేత్రం మార్మోగిపోయింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున అయ్యప్పస్వామి వారు జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పొన్నాంబలమేడు పర్వతంపై నుంచి అయ్యప్పస్వామికి దేవతలు, ఋషులు హారతి ఇస్తారని ఈ క్షేత్ర పురాణం చెబుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

తర్వాతి కథనం
Show comments