Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలోని మాధవంలో శ్రీవారి భక్తుల కోసం లిఫ్టు ప్రారంభం

Webdunia
గురువారం, 5 మే 2016 (16:53 IST)
తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన లిఫ్టును తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్‌ చదలవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు. ముందుగా పూజ కార్యక్రమం నిర్వహించారు. 
 
మాధవం విశ్రాంతి గృహంలో ప్రస్తుతం రెండు లిఫ్టులు ఉన్నాయి. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 9 లక్షల వ్యయంతో మరో లిఫ్టును ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం మరిన్ని సేవలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

తర్వాతి కథనం
Show comments