Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగిన మలయప్ప స్వామి

సెల్వి
గురువారం, 10 అక్టోబరు 2024 (10:15 IST)
తిరుమలలో జరుగుతున్న ఆరవ రోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప ఉత్సవమూర్తులు స్వర్ణరథంపై తిరువీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగారు. పట్టువస్త్రాలు, విలువైన ఆభరణాలతో అలంకరించబడిన మలయప్ప స్వామిని తిలకించిన భక్తులు 'గోవిందా... గోవిందా...' అంటూ స్మరించుకున్నారు. 
 
మరోవైపు హ‌నుమంత వాహ‌నంపై కోదండ రామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధ‌వారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరేళ్ల బాలికపై ఘోరం... దుప్పటిలో మృతురాలి నగ్న మృతదేహం

44 ఏళ్ల మహిళను హత్య చేసిన ఆటో డ్రైవర్.. కారణం ఏంటంటే?

వైజాగ్‌కు రానున్న టీసీఎస్-టాటా.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

హర్యానా- ఏపీ ఎన్నికలకు లింకు పెట్టిన జగన్.. మళ్లీ ఈవీఎంలపై నింద

చిరు ఉద్యోగి నుంచి టాటా గ్రూపు ఛైర్మన్ స్థాయి... ఇదీ రతన్ టాటా ప్రస్థానం...

అన్నీ చూడండి

లేటెస్ట్

06-10-2024 ఆదివారం దిన ఫలాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

05-10-2024 శనివారం దినఫలితాలు : కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

నవరాత్రి 2024: ఉపవాసం వుంటే ఏం తినాలి.. ఏం తినకూడదు..?

అన్నపూర్ణ దేవిగా బెజవాడ కనకదుర్గమ్మ.. ఆమెను ధ్యానిస్తే..?

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు

తర్వాతి కథనం
Show comments