నేత్ర‌ప‌ర్వంగా ల‌క్ష దీపార్చ‌న‌...

Webdunia
ఆదివారం, 24 నవంబరు 2019 (15:56 IST)
ప‌విత్ర కార్తీక మాసాన్ని పుర‌స్క‌రించుకొని శ‌త‌స‌హ‌స్ర దీపార్చ‌న సేవామండ‌లి ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లోని మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య స్టేడియంలో శ‌నివారం సాయంత్రం నిర్వ‌హించిన సామూహిక స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాలు, ల‌క్ష దీపార్చ‌న కార్య‌క్ర‌మం నేత్ర‌ప‌ర్వంగా సాగింది. 
 
ఈ సంద‌ర్భంగా 300 అడుగుల మ‌హాలింగాన్ని భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో విచ్చేసి శ‌త‌స‌హ‌స్ర దీపాల‌తో వెలిగించి ఆనంద‌ప‌ర‌వ‌శుల‌య్యారు. 300 మంది జంట‌లు పాల్గొని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాన్ని ఆచ‌రించారు. కార్తీక దీపాల కాంతుల‌లో స్టేడియం ప్రాంగ‌ణం ఇల కైలాసాన్ని త‌ల‌పించింది. 
 
ఈ కార్య‌క్ర‌మానికి తాళ్లాయ‌పాలెంలోని శైవ‌క్షేత్రం పీఠాధిప‌తి శివ‌స్వామి పాల్గొని భ‌క్తుల‌కు దీపారాధ‌న యోక్క ప్రాశ‌స్థాన్ని వివ‌రించి అనుగ్ర‌హ‌భాష‌ణం చేశారు. కార్య‌క్ర‌మంలో యాబ‌లూరి లోక‌నాథ‌శ‌ర్మ‌, మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు, జి.డి.వి.ప్ర‌సాద్‌, నాగ‌లింగం శివాజీ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

CPI Narayana: కేంద్ర బడ్జెట్‌ పనికిరానిది.. దార్శనికత లేనిది.. నారాయణ

హైదరాబాద్ నుంచి చెన్నైకి 3 గంటల్లో, బెంగళూరుకి 2 గంటల్లో... రైల్లోనే...

ట్రంప్ ఏం నోటితో గ్రీన్ ల్యాండ్ కావాలని అన్నాడో కానీ... అది కాస్తా కరిగిపోతోంది, ముప్పు అంచున ప్రపంచం

చెత్తతో నిండిన ఒక పాడుబడిన బావిలో ముక్కలు ముక్కలుగా మృతదేహం

జగన్‌ను ఉరికించి తరిమాం, రోజా మా దెబ్బకు పారిపోయింది: జీవన్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

తర్వాతి కథనం
Show comments