Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభయాంజనేయస్వామి కంటనీరు.. భారీస్థాయిలో తరలివస్తోన్న భక్తులు!

Webdunia
సోమవారం, 30 మే 2016 (14:21 IST)
ఖమ్మం జిల్లాలోని వైరా మండలం బ్రాహ్మణపల్లి అగ్రహారంలో వెలసిన అభయాంజనేయస్వామి కంట నీరు ధారగా కారిపోతోంది. ఆలయ పాలకవర్గం గడువు ముగియడంతో అర్చకులు ఆదివారం ఆలయాన్ని మూసేశారు. 
 
అయితే అభయాంజనేయస్వామి కంట నీరు కారడాన్ని చూసేందుకు గ్రామస్తులు భారీ స్థాయిలో తరలివస్తున్నారు. ఇంకా అబయాంజనేయస్వామి కంట నీరు కారడం అశుభ సూచకమా అన్నట్లు భక్తులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments