Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి... సముద్ర స్నానాలకు పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం పరమ పవిత్రంగా భావించే పౌర్ణమి నాడు సముద్ర స్నానాలకు భక్త జనం పోటెత్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌లో కార్తీక పౌర్ణమి జ్యోతిని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణ లాంఛనంగా ప్రారంభ

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (13:24 IST)
కార్తీక మాసం పరమ పవిత్రంగా భావించే పౌర్ణమి నాడు సముద్ర స్నానాలకు భక్త జనం పోటెత్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌లో కార్తీక పౌర్ణమి జ్యోతిని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. సముద్ర తీరంలో ఉదయానే భక్తుల రద్దీ బాగా పెరిగింది. 
 
తెలతెలవారుతుండగానే, సముద్రునికి పౌర్ణమి జ్యోతి వెలిగించి హారతి ఇచ్చి పౌర్ణమి స్నానాలు ప్రారంభించారు. పవిత్ర సాన్నానికి దాదాపు 5 లక్షల మంది భక్తులు చేరుకున్నారు. కార్తీక పూర్ణిమ పర్వదినం సందర్భంగా భక్త జనసంద్రంగా మారింది మంగినపూడి సముద్ర తీరం. తెలుగు రాష్ట్రాల నుండి తరలి వస్తున్న భక్తులు సాయంత్రం అమృత పాశుపత హోమం, కార్తీక దీపారాధన, సాగర హారతి, టపాసుల మోత మోగిస్తున్నారు
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

అన్నీ చూడండి

లేటెస్ట్

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments