Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ 17న తిరుమలలో కార్తీక వనభోజనం

సెల్వి
బుధవారం, 13 నవంబరు 2024 (10:12 IST)
తిరుమలలో నవంబరు 17న కార్తీక వనభోజనం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామి చిన్న గజ వాహనంపై పారువేట మండపానికి చేరుకుంటారు.

శేషాచల శ్రేణుల్లోని పచ్చని అడవుల్లో ఉన్న పారువేట మండపానికి అమ్మవారు మరో పల్లకిపై ఊరేగింపుగా వస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు దేవతలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. 
 
అనంతరం కార్తీక వనభోజనం నిర్వహించి, సిబ్బందికి, భక్తులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేస్తారు. ఆ రోజు మధ్యాహ్నం, సాయంత్రం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

అన్నీ చూడండి

లేటెస్ట్

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments