Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై తెలుగులోనూ రామానుజాచార్య సీరియల్! ఎస్వీబీసీలో...!?

Webdunia
గురువారం, 7 జనవరి 2016 (10:02 IST)
తమిళనాడు మాజీ సీఎం, ప్రముఖ రచయిత కరుణానిధి మాటలు రాసిన రామానుజాచార్య సీరియల్ ఇకపై తెలుగులోనూ ప్రసారం కానుంది.

హేతువాది, నాస్తికుడు అయిన కరుణానిధి.. భక్తిరసం ఉప్పొంగేలా మాటలు రాసిన ఈ సీరియల్ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ధారావాహికకు అత్యద్భుత సంభాషణలు అందించారు. తద్వారా ఈ సీరియల్‌ను త్వరలో మనం కూడా చూసే అవకాశాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ కల్పిస్తోంది. 
 
ఇందుకోసం ఇప్పటికే కలైంజర్ టీవీ ప్రతినిధులతో మంతనాలు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఈ సీరియల్ రైట్స్ పొందేందుకు వెంకటేశ్వర భక్తి ఛానెల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకు కరుణానిధి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

Show comments