Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయంలో అన్యమతస్థులను తొలగించవద్దు : హైకోర్టు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో హిందూయేతర ఉద్యోగులను తొలగించవద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)ను ఆదేశించింది.

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (17:40 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో హిందూయేతర ఉద్యోగులను తొలగించవద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)ను ఆదేశించింది. 
 
తితిదేలో పని చేస్తూ ఇతర మతాల గురించి ప్రచారం చేయడం నిషిద్ధం. ఇలా ప్రచారం చేసినందుకు 45 మంది అన్యమత ఉద్యోగులను వివరణ కోరుతూ ఇటీవల టీటీడీ నోటీసులు జారీచేసింది. అలాగే, తితిదేలో పని చేసే అన్యమతాల ఉద్యోగులను తొలగించాలని టీటీడీ పాలకమండలి తీసుకుంది. 
 
దీన్ని సవాల్ చేస్తూ పలువురు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. హిందూయేతరులను ఉద్యోగాల నుంచి తొలగించవద్దని టీటీడీకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హిందూయేతరులను ఉద్యోగాల్లో కొనసాగించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ రీల్స్ చేసిన యువకుడు

ఠాణాలో అమానుషం - కాళ్లకు సంకెళ్లు వేసి చీపురుతో ఊడ్పించిన పోలీసులు...

తెలంగాణ లిఫ్ట్ ప్రమాదం- కమాండెంట్ మృతి.. ఎలా జరిగిందంటే?

ఔరంగజేబు సమాధానిని కూల్చివేయాలన్న బీజేపీ ఎంపీ.. మద్దతు తెలిపిన మహా సీఎం!!

Amrutha’s Son: అమృత - ప్రణయ్‌ దంపతుల ముద్దుల కుమారుడు.. వీడియోలు వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

09-03-25 నుంచి 15-03-2025 వరకు మీ వార రాశిఫలితాలు

08-03-2025 శనివారం దినఫలితాలు - ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి...

హోలీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం- ఈ రాశులు వారు జాగ్రత్తగా వుండాలి..

Yadagirigutta: టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు ట్రస్టు బోర్డు

07-03-2025 శుక్రవారం దినఫలితాలు- సంతోషకరమైన వింటారు. మీ కష్టం ఫలిస్తుంది..

తర్వాతి కథనం
Show comments