Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఆకాశగంగ వద్ద తొలిసారిగా హనుమజ్జయంతి వేడుకలు: టిటిడి ఈఓ

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (22:06 IST)
హనుమంతుడు ఎక్కడ పుట్టారన్న విషయంపై ఇప్పటికే టిటిడితో పాటు గోవిందానంద సరస్వతిలకు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే టిటిడి మాత్రం తిరుమలలోనే ఆంజనేయుడు పుట్టాడంటూ ఏకాంగా తొలి హనుమజ్జయంతి వేడుకలను నిర్వహించేసింది.
 
ఈ వేడుకలను టిటిడి ఈఓ జవహర్ రెడ్డి ప్రారంభించారు. ఐదు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు టిటిడి ఈఓ తెలిపారు. ఈ సందర్భంగా ఆకాశగంగ వద్ద అంజనాదేవి, బాల ఆంజనేయస్వామి వారికి నిర్మించిన ఆలయంలో అభిషేకం, తమలపాకులతో పూజ, మల్లెపూలతో అర్చన నిర్వహించారు. 
 
అదేవిధంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామివారికి, మొదటి ఘాట్ రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహానికి అభిషేక, అర్చన నివేదనలు నిర్వహించారు. కోవిడ్-19 నేపథ్యంలో భక్తులు పెద్దగా వేడుకలకు హాజరుకాలేదు. పరిమిత సంఖ్యలో భక్తులు వేడుకలకు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments