హరహర మహాదేవ.. : ప్రభుత్వ విప్ చెవిరెడ్డి శైవక్షేత్రాల సందర్శన

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (09:29 IST)
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ విప్, తుడ చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శైవక్షేత్రాలను సందర్శించనున్నారు. గురువారం వేకువజామున 4.30 గంటలకు తుమ్మలగుంట నుంచి బయలుదేరి 6 గంటలకు తలకోన క్షేత్రానికి చేరుకొని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రముఖ శైవక్షేత్రాలను కుటుంబ సమేతంగా దర్శించనున్నారు. 
 
శైవక్షేత్రాల సందర్శన ఇలా..
ముందుగా గురువారం ఉదయం 8 గంటలకు శేష పురం, 9.10 గంటలకు పుట్టాలమ్మ ఆలయం, 9.15 గంటలకు నాగాలమ్మ ఆలయం, 10 గంటలకు ముక్కోటి ఆలయం,10.30 గంటలకు పైడిపల్లి, 11 గంటలకు గొల్లపల్లి, 11.30 గంటలకు చిగురువాడ, మధ్యాహ్నం 12 గంటలకు దుర్గ సముద్రం, 12.30 గంటలకు అడపా రెడ్డి పల్లి,1.15 గంటలకు చల్లావారిపల్లి, 1.45 గంగిరెడ్డి పల్లి, 2.30 రాయల చెరువు, 3.30 గంటలకు తిరుపతి గాంధీరోడ్ లోని వకుళ భవన్ లో బ్రహ్మ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్భవ లింగం, సాయంత్రం 4.45 గంటలకు యోగిమల్లవరం, 5.55 గంటలకు అవిలాల ఆలయాలను దర్శించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు

12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది

తర్వాతి కథనం
Show comments