Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త, ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటా పెంపు

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (16:36 IST)
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. పరిమిత సంఖ్యలో టిటిడి ప్రత్యేక ప్రవేశ దర్సనా దర్సనం టిక్కెట్లను ఇస్తూ వస్తోంది. అయితే ఈ కోటాను పెంచుతూ టిటిడి నిర్ణయం తీసుకుంది.
 
ఇప్పటి వరకు టిటిడి 9 వేల ప్రత్యేక ప్రవేశ దర్సనా టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా ఇస్తుంటే మరో 3 వేల టిక్కెట్లను ఉచితంగా భక్తులకు అందిస్తోంది. భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండటం.. దానికి తోడు 3 వేల ఫ్రీ టిక్కెట్లు త్వరగా అయిపోతుండటంతో టిటిడి కోటాను పెంచాలని నిర్ణయం తీసుకుంది.
 
నేటి నుంచి 300 రూపాయల టిక్కెట్లను పెంచుతున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. గంటకు 100 చొప్పున రోజుకు వెయ్యి టిక్కెట్లను ఆన్లైన్ అదనంగా కేటాయిస్తున్నట్లు టిటిడి ఆ ప్రకటనలో పేర్కొంది. ఆన్లైన్ ద్వారా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపింది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments