Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైభవంగా స్నపన పద్మావతీ అమ్మవారి తిరుమంజనం

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (17:45 IST)
వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరులో పద్మావతీ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి గురువారం ఉదయం తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేకంగా తయారుచేసిన హారముతో పద్మావతీ అమ్మవారికి మరింత శోభ లభించింది. గురువారం కృష్ణ స్వామి ముఖమండపం వద్ద 12.30 గంటలకు విష్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, నవకలిశాభిషేకంలు నిర్వహించారు.

 
ఈ కైంకర్యాల నిర్వహణకు కనీసం రెండు గంటల సమయం పట్టింది. ముఖ మండపాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యానవన శాఖ ప్రత్యేకంగా అలంకరించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా అనంతరం అష్టోత్తర శతకలిశా మండపానికి తీసుకెళ్ళి స్నపన తిరుమంజనం నిర్వహించారు.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments