Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు క్యూకట్టిన భక్తులు ... ఎందుకు?

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (11:43 IST)
తిరుమలకు భక్తులు క్యూ కట్టారు. ఉచిత దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లు ఇస్తున్నవార్త తెలియడంతో భక్తులు తిరుమలకు క్యూకట్టారు. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత రోజుకు 6 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇపుడు దర్శనాల సంఖ్యను కూడా పెంచారు. రోజుకు మూడు వేల మందికి ఉచిత దర్శనం టోకెన్లను ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న టీటీడీ, అలిపిరిలోని భూదేవీ కాంప్లెక్సులో ప్రత్యేక కౌంటరును ఏర్పాటుచేసింది. 
 
శుక్రవారం ఉదయం టికెట్లను జారీచేయనున్నామని ప్రకటన వెలువడగానే, భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరికి చేరుకున్నారు. భక్తులంతా భౌతికదూరం నిబంధనలు పాటించేలా చూసేందుకు అధికారులు తల పట్టుకోవాల్సి వచ్చింది. 
 
ఈ నెల 30 వరకూ టికెట్లను జారీ చేశామని, వచ్చే నెల 11 వరకూ ఆన్‌లైన్ కోటా టికెట్ల పూర్తయిందని, ఆపై టికెట్లను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ganesh immersion DJ Sound: డీజే సౌండ్‌తో అదిరిన యువకుడి గుండె ఆగిపోయింది

నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

వైజాగా స్టీల్ ప్లాంట్‌కు ఎలాంటి ఢోకా లేదు : కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

Father: భార్యతో గొడవ.. ముగ్గురు బిడ్డల్ని పెట్రోల్ పోసి కాల్చేశాడు.. ఆపై పురుగుల మందు తాగి?

అన్నీ చూడండి

లేటెస్ట్

03-09-2025 బుధవారం దినఫలాలు - స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన...

Parivartini Ekadashi: పరివర్తన ఏకాదశి రోజున వెండి, బియ్యం, పెరుగు దానం చేస్తే?

7న సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏయే రాశుల వారిపై ప్రభావం అధికంగా ఉంటుంది?

Parivartini Ekadashi 2025: పరివర్తని ఏకాదశి ఎప్పుడు.. ఎలా జరుపుకోవాలి.. కృష్ణుడు యుధిష్ఠిరునికి...?

02-09-2025 మంగళవారం ఫలితాలు - ఆరోగ్యం జాగ్రత్త.. అతిగా శ్రమించవద్దు...

తర్వాతి కథనం
Show comments