నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

సెల్వి
గురువారం, 5 సెప్టెంబరు 2024 (12:04 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సీనియర్ అధికారులు, పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియా సమక్షంలో నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తొలి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి కార్యనిర్వహణాధికారి ఐఎఎస్ అధికారి జె శ్యామలరావు, ట్రస్ట్ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయంలో ఉన్న ప్రసిద్ధ శ్రీవారి ఆలయానికి ప్రతిరూపంగా ఈ మహా మందిరానికి శంకుస్థాపన జూన్ 7, 2023న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే,  ఆయన డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో రేమండ్ గ్రూప్ ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది. “నవీ ముంబైలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం ఈ ప్రాంతంలో ఏర్పాటు కానుండటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉల్వేలోని ఆలయ స్థలం రాబోయే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు)కి కూడా సమీపంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

లేటెస్ట్

AxK మ్యూజిక్ వీడియో, ఐగిరి నందిని మరియు కాల భైరవ్ EDM వెర్షన్

సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments