Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

సెల్వి
గురువారం, 5 సెప్టెంబరు 2024 (12:04 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సీనియర్ అధికారులు, పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియా సమక్షంలో నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తొలి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి కార్యనిర్వహణాధికారి ఐఎఎస్ అధికారి జె శ్యామలరావు, ట్రస్ట్ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయంలో ఉన్న ప్రసిద్ధ శ్రీవారి ఆలయానికి ప్రతిరూపంగా ఈ మహా మందిరానికి శంకుస్థాపన జూన్ 7, 2023న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే,  ఆయన డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో రేమండ్ గ్రూప్ ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది. “నవీ ముంబైలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం ఈ ప్రాంతంలో ఏర్పాటు కానుండటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉల్వేలోని ఆలయ స్థలం రాబోయే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు)కి కూడా సమీపంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

అన్నీ చూడండి

లేటెస్ట్

విశ్వకర్మ జయంతి 2024. ఇలాపూజ చేస్తే?

కన్యారాశిలోకి సూర్యుడు.. త్రిగ్రాహి యోగం.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

16-09-2024 సోమవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం...

15-09-2024 ఆదివారం దినఫలితాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

15-09-2024 నుంచి 21-09-2024 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments