Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

సెల్వి
గురువారం, 5 సెప్టెంబరు 2024 (12:04 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సీనియర్ అధికారులు, పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియా సమక్షంలో నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తొలి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి కార్యనిర్వహణాధికారి ఐఎఎస్ అధికారి జె శ్యామలరావు, ట్రస్ట్ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయంలో ఉన్న ప్రసిద్ధ శ్రీవారి ఆలయానికి ప్రతిరూపంగా ఈ మహా మందిరానికి శంకుస్థాపన జూన్ 7, 2023న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే,  ఆయన డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో రేమండ్ గ్రూప్ ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది. “నవీ ముంబైలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం ఈ ప్రాంతంలో ఏర్పాటు కానుండటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉల్వేలోని ఆలయ స్థలం రాబోయే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు)కి కూడా సమీపంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు : ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి రోజు కాలభైరవ పూజ.. రాహు, కేతు దోషాల నుంచి విముక్తి

22-03-2025 శనివారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Mobile Wallpaper Vastu: మొబైల్ వాల్‌పేపర్‌ను ఇలా సెట్ చేస్తే దురదృష్టం పట్టుకుంటుందా?

Sheetala Saptami 2025: శీతల సప్తమి నాడు శీతల దేవిని ఎందుకు పూజిస్తారంటే?

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

తర్వాతి కథనం
Show comments