ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3వ తేదీ నుంచి దసరా నవరాత్రులు

సెల్వి
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (13:06 IST)
అక్టోబర్ 3వ తేదీ నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ పండుగలో దుర్గమ్మకు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులను ఆకర్షిస్తారు. 
 
ఈ సందర్భంగా దుర్గమ్మను రోజుకో రూపంలో పూజిస్తారు. నవరాత్రుల వేళ భక్తులు దూరదూర ప్రాంతాల నుంచి విజయవాడకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. 
 
అమ్మవారికి పూజలు చేయడం, కుంకుమార్చనలు, హోమాలు చేయడం ద్వారా భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుంటారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించే పూజలు, హోమాలు, అర్చనలు నవరాత్రులలో విశేషమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

అన్నీ చూడండి

లేటెస్ట్

ఈ రోజు శని మహా ప్రదోషం.. శివాలయానికి వెళ్లి పూజ చేయడం తప్పనిసరి

04-10-2025 శనివారం దిన ఫలితాలు - ఖర్చులు సామాన్యం.. చెల్లింపుల్లో జాగ్రత్త...

Tirumala : శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రూ.25 కోట్లకు పైగా కానుకలు

03-10-2025 శుక్రవారం దిన ఫలితాలు- మొండి బాకీలు వసూలవుతాయి

02-10-2025 గురువారం దిన ఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

తర్వాతి కథనం
Show comments