Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3వ తేదీ నుంచి దసరా నవరాత్రులు

సెల్వి
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (13:06 IST)
అక్టోబర్ 3వ తేదీ నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ పండుగలో దుర్గమ్మకు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులను ఆకర్షిస్తారు. 
 
ఈ సందర్భంగా దుర్గమ్మను రోజుకో రూపంలో పూజిస్తారు. నవరాత్రుల వేళ భక్తులు దూరదూర ప్రాంతాల నుంచి విజయవాడకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. 
 
అమ్మవారికి పూజలు చేయడం, కుంకుమార్చనలు, హోమాలు చేయడం ద్వారా భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుంటారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించే పూజలు, హోమాలు, అర్చనలు నవరాత్రులలో విశేషమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు షాకివ్వనున్న మరో ఇద్దరు వైకాపా నేతలు!

జగన్‌కు కార్యకర్తలంటే కరివేపాకుతో సమానం : సామినేని ఉదయభాను

ఎన్నో సార్లు చెప్పాను.. ఐదేళ్ల పాటు ఆ మహా పాపం జరిగిపోయింది.. రమణ దీక్షితులు

ఆకాశం నుంచి ఊడిపడిన దోపిడీ దొంగలు.. డబ్బుతో ఉడాయింపు..

లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు.. ఫైర్ అయిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

17-09-2024 మంగళవారం దినఫలితాలు : శకునాలు పట్టించుకోవద్దు...

అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే ఏం జరుగుతుంది.. మహిమ ఏంటి?

విశ్వకర్మ జయంతి 2024. ఇలాపూజ చేస్తే?

కన్యారాశిలోకి సూర్యుడు.. త్రిగ్రాహి యోగం.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

16-09-2024 సోమవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం...

తర్వాతి కథనం
Show comments