Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నచిత్రమైనా, పెద్ద చిత్రమైనా మీ ఆశీర్వాదం అవసరం: దర్శకుడు మారుతి

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (19:16 IST)
కరోనా కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిందన్న విషయం తెలిసిందే. అందులోనూ వీఐపీల తాకిడి కూడా క్రమేపీ మూడు నెలల క్రితం బాగా తగ్గింది. కానీ ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ బారిన పడే వారి సంఖ్య మరింతగా తగ్గడంతో దర్శనానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. సామాన్యులతో పాటు వీఐపీలు కూడా తిరుమలకు రావడం మొదలుపెట్టారు.
 
కరోనా విజృంభిస్తున్న సమయంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చే ప్రముఖుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఏ సినిమా షూటింగ్ ప్రారంభించినా.. ఏ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నా ముందుగా తిరుమల శ్రీనివాసుని ఆశీస్సులు పొందేవారు. కానీ సినిమా షూటింగులు ఆగిపోవడంతో సినీ పరిశ్రమ నుంచి తిరుమలకు వచ్చే వారే కరువయ్యారు.
 
కరోనా కాస్త తగ్గుముఖం పడుతున్న సమయంలో కొంతమంది డైరెక్టర్లు చిన్న సినిమాలను తీస్తూ వచ్చారు. అందులో విలక్షణ దర్శకుడు మారుతీ కూడా ఉన్నారు. మంచిరోజులొచ్చాయ్ అనే టైటిల్‌తో ఒక చిన్న సినిమాను తీశారు దర్శకుడు మారుతి.
 
తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం దర్శించుకున్న తర్వాత తన సినిమా త్వరలో థియేటర్లలో విడుదల అవుతుందని.. ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నాడు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందంటున్నాడు దర్శకుడు మారుతి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

కలెక్టరేట్‌లో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్.. ఎక్కడ?

నలుగురు వికలాంగ కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. ఎక్కడ?

నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసిన వైకాపా నేత - హైడ్రా నోటీసులు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇందిరా ఏకాదశి - 21 సార్లు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తే.. జాతక దోషాలు..?

మల్బరీ సిల్క్ దుస్తులతో ముస్తాబైన అయోధ్య రామయ్య

యాగానికే కిలో నెయ్యి రూ.1400.. లడ్డూకి రూ.344లకే ఎలా ఇచ్చారు..?

25-09-2024 మంగళవారం దినఫలితాలు : వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి...

కాలాష్టమి రోజున ఆవనూనెతో దీపాన్ని వెలిగిస్తే..?

తర్వాతి కథనం
Show comments