Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ధనప్రసాదం, ఎలా తీసుకోవాలంటే..?

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (19:25 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల కోసం సరికొత్త ప్రసాదంను ప్రవేశపెట్టింది. శ్రీవారి ధనప్రసాదం పేరుతో చిల్లర ప్యాకెట్లతో పాటుగా పసుపు కుంకుతో కలిపి భక్తులకు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టిటిడి.
 
హుండీలో భక్తులు కానుక వేస్తున్న చిల్లర నాణ్యాలను శ్రీవారి ధనప్రసాదంగా అందజేస్తున్నారు. ముఖ్యంగా చిల్లర నాణ్యాలను బ్యాంకులు తీసుకునేందుకు వెనకడుగు వేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది టిటిడి.
 
వంద రూపాయల చిల్లర నాణేలు కలిగిన ప్యాకెట్‌ను సబ్ ఎంక్రైరీ కార్యాలయం వద్ద అందుబాటులో ఉంచింది టిటిడి. ఈ చిల్లర నాణేలను తీసుకునేందుకు చాలామంది భక్తులు ముందుకు వస్తున్నారు. దీనికి అపూర్వ స్పందన లభిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Travel Bag: 2 నెలల గర్భవతిని హత్య చేశాడు.. ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి పారేశాడు..

Man Mums, ఒక్కసారి వాటేసుకుంటే రూ. 600 చెల్లిస్తున్న యువతులు, ఎందుకిలా?

AP ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Drunk man: తాగిన మత్తులో పక్కింటి మహిళను భార్యగా భావించి ఏం చేశాడంటే?

పాక్ డ్రోన్ దాడితో దెబ్బతిన్న ఇళ్లు: నష్టపరిహారం రూ. 6500, బ్యాంక్ చెక్‌ను ఫ్రేమ్ కట్టించుకుంటానన్న బాధితుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

03-06-2025 మంగళవారం దినఫలితాలు - ధనం అందుతుంది.. ఖర్చులు విపరీతం...

Washing Hands in Plate? భోజనం చేసిన తర్వాత కంచంలోనే చేతులు కడిగేస్తున్నారా?

02-06-2025 సోమవారం దినఫలితాలు - మీ వాక్కు ఫలిస్తుంది...

తర్వాతి కథనం
Show comments