తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2016 (11:27 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించినా భక్తుల రద్దీ మాత్రం తిరుమలలో అంతంతమాత్రంగా ఉంది. ఆదివారం కనిపించిన భక్తుల రద్దీ సోమవారానికి తగ్గింది. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి దర్శన సమయం 3 గంటలు పడుతోంది.
 
అలాగే కాలినడక భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి మూడు గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 79,424 మంది భక్తులు దర్శిచుకోగా హుండీ ఆదాయం రూ.2.47 కోట్లు వసూలైంది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Heat Dome, ఉడికిపోతున్న ఫ్రాన్స్, ఏసీల కోసం ఎగబడుతున్న జనం, వీడియో

ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జన నాయగన్ నిర్మాత

మిత్ర వాట్సాప్ యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి... నారా లోకేష్

నేనే గోల్డ్‌మేన్ అంటూ ఎగిరిపడ్డ సూర్య అరెస్ట్, ఎందుకంటే?

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

అన్నీ చూడండి

లేటెస్ట్

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Show comments