Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లా పుణ్యక్షేత్రాలపై కరోనావైరస్ పడగ

Webdunia
బుధవారం, 8 జులై 2020 (18:58 IST)
కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక వనంగా వర్థిల్లుతోంది. పండుగలు వచ్చినా సెలవులు దొరికినా తెలుగు రాష్ట్రాల ప్రజలు కర్నూలు బాట పట్టాల్సిందే. ఓవైపు ప్రకృతి రమణీయత, మరోవైపు ఆధ్యాత్మికతకు నెలవు. కర్నూలు జిల్లా నిత్యం సందడితో ఆకర్షించే పర్యాటక కేంద్రం.
 
ఇప్పుడు కరోనావైరస్ ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలపై పడగ విప్పింది. దీంతో కోవెలలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. ఇక్కడ స్వయంభుగా వెలసిన దేవదేవుడు, సహజసిద్దంగా ఏర్పడిన ప్రకృతి అందాలు, ద్వాదశ జోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, భ్రమరాంబికా శక్తిపీఠం, శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రం తదితర దర్శనీయ ప్రదేశాలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

తర్వాతి కథనం
Show comments