Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లా పుణ్యక్షేత్రాలపై కరోనావైరస్ పడగ

Webdunia
బుధవారం, 8 జులై 2020 (18:58 IST)
కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక వనంగా వర్థిల్లుతోంది. పండుగలు వచ్చినా సెలవులు దొరికినా తెలుగు రాష్ట్రాల ప్రజలు కర్నూలు బాట పట్టాల్సిందే. ఓవైపు ప్రకృతి రమణీయత, మరోవైపు ఆధ్యాత్మికతకు నెలవు. కర్నూలు జిల్లా నిత్యం సందడితో ఆకర్షించే పర్యాటక కేంద్రం.
 
ఇప్పుడు కరోనావైరస్ ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలపై పడగ విప్పింది. దీంతో కోవెలలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. ఇక్కడ స్వయంభుగా వెలసిన దేవదేవుడు, సహజసిద్దంగా ఏర్పడిన ప్రకృతి అందాలు, ద్వాదశ జోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, భ్రమరాంబికా శక్తిపీఠం, శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రం తదితర దర్శనీయ ప్రదేశాలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

09-06-2025 సోమవారం దినఫలితాలు - కొత్త యత్నాలు మొదలెడతారు. ..

తర్వాతి కథనం
Show comments