Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేసులు పెరుగుతున్నాయి, తిరుమల దర్శనం టోకెన్లు పెంచాలా? లేదా?

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (19:58 IST)
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 14 ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తున్నట్లు ఇఓ జవహర్ రెడ్డి చెప్పారు. ఏప్రిల్ 14 తరువాత వయోవృద్ధులు, వికలాంగులును ప్రత్యేకంగా దర్శనానికి అనుమతించే ఏర్పాట్లు చేస్తామన్నారు. సర్వదర్శనం భక్తులకు ప్రస్తుతం 22 వేల టోకెన్లు జారి చేస్తున్నట్లు చెప్పారు. సర్వదర్శన టోకేన్లు అంచెలవారిగా 40 వేలకు పెంచుతామన్నారు.
 
మహరాష్ట్ర తదితర రాష్ట్రాలలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో.... దర్శన టోకేన్లు పెంపుపై పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. అడ్వాన్స్ రిజర్వేషన్లో టిక్కెట్లను పొందిన భక్తులను మాత్రమే ఆర్జిత సేవలకు అనుమతిస్తామని, రెండు నెలలు తర్వాత కరెంట్ బుకింగ్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లును విడుదల చేస్తామన్నారు. దేవాదాయశాఖ పరిధి లోని ఆలయాలను ఇకపై టిటిడి పరిధిలోకి తీసుకోనున్నామన్నారు.
 
చారిత్రక నేపథ్యం వున్న ఆలయాలకు అవసరమైతేనే నిధులు కేటాయింపు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 32 ఆలయాలను టిటిడి పరిధిలోకి తీసుకున్నామన్న ఇఓ కళ్యాణ మండపాలు నిర్మించేందుకు నూతన నిబంధనలు అనుసరిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments