Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి నామం ఏర్పాటులో నా బిడ్డ తప్పు లేదు.. గిట్టనివారే ఈ పని చేశారు : రమణ దీక్షితులు

Webdunia
సోమవారం, 15 జూన్ 2015 (10:54 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి నామం ఏర్పాటు విషయంలో తన కుమారుడు రాజేష్‌ దీక్షితులు తప్పు లేదని ఆలయ ప్రధాన అర్చకుడు ఏవీ రమణ దీక్షితులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో సాంబశివరావును కలిసి వివరణ ఇచ్చారు. 
 
గత శుక్రవారం మూలవర్లకు అభిషేకం నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన తెల్లటి నామం అసంపూర్ణంగా ఉందని రాజేష్‌ దీక్షితులపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విమర్శల కారణంగా ఆయనను అభిషేక కైంకర్యాలకు దూరంగా ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. 
 
ఈ నేపథ్యంలో రమణ దీక్షితులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవోను కలిసి వివరణ ఇచ్చారు. శ్రీవారికి నామం ఏర్పాటులో తన కుమారుడి తప్పిదం ఏమాత్రం లేదని, గిట్టనివారే ఈ పని చేసివుంటారన్నారు. 

దుస్తులు విప్పేసి బెంగుళూరు రేవ్ పార్టీ ఎంజాయ్... నేను లేనంటున్న నటి హేమ!!

రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు టూరిస్ట్ - ఎవరీ గోపీచంద్ తోటకూర

అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సిక్సర్ కొడుతున్నారు : ప్రశాంత్ కిషోర్

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

గర్భిణి మహిళకు వెజ్‌ స్థానంలో నాన్ వెజ్‌ డెలివరీ - జొమాటోపై భర్త ఆగ్రహం

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

Show comments