Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి పాదాల వద్ద రంగురంగుల ఉడుతల వినోదం....

తిరుమల నారాయణగిరి పర్వత శ్రేణులలో వెలసి ఉన్న శ్రీవారి పాదాల వద్ద రంగురంగుల ఉడుతలు సందడి చేస్తున్నాయి. పాదాల మండపం వద్దకు చేరుకుంటున్న భక్తులకు పాదాల దర్శనం అనంతరం ఉడతలు అదనపు వినోదాన్ని పంచుతున్నాయి. కలియుగ వైకుంఠం తిరుమలలో అణువణువూ ఆధ్యాత్మికమయమే.

Webdunia
బుధవారం, 13 జులై 2016 (21:22 IST)
తిరుమల నారాయణగిరి పర్వత శ్రేణులలో వెలసి ఉన్న శ్రీవారి పాదాల వద్ద రంగురంగుల ఉడుతలు సందడి చేస్తున్నాయి. పాదాల మండపం వద్దకు చేరుకుంటున్న భక్తులకు పాదాల దర్శనం అనంతరం ఉడతలు అదనపు వినోదాన్ని పంచుతున్నాయి. కలియుగ వైకుంఠం తిరుమలలో అణువణువూ ఆధ్యాత్మికమయమే. 
 
ఆనంద నిలయంలో అవతరించక ముందే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భువికి వచ్చి పాదాలు మోపిన ప్రాంతం శ్రీవారి పాదాలు. ఆనంద నిలయం నుంచి అటవీ మార్గంలో 8 కిలోమీటర్లు వెలితే శ్రీవారి పాదాలు చేరుకోవచ్చు. శ్రీవారి ఆలయం వెనుకవైపు ఉన్న రహదారి నుంచి శిలాతోరణం మీదుగా ఎత్తైన అటవీ మార్గం ద్వారా ప్రయాణం సాగిస్తూ భక్తులు పాదాల మండపానికి చేరుకుంటారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments