Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం... చెన్నైకి చెందిన భక్తులు

తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన ప్రసాదం ట్రస్టుకు శనివారం రూ. 2 కోట్లు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన టివిఎస్‌ మోటార్స్ సంస్థ ప్రెసిడెంట్‌, సిఈఓ కె.ఎన్‌.రాధాక్రిష్ణన్‌ ఒక కోటి రూపాయలు, చెన్నైకి చెందిన సుందరం క్లేటన్‌ లిమిటెడ్‌ సంస్థ సిఈఓ పి.

Webdunia
శనివారం, 16 జులై 2016 (22:08 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన ప్రసాదం ట్రస్టుకు శనివారం రూ. 2 కోట్లు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన టివిఎస్‌ మోటార్స్ సంస్థ ప్రెసిడెంట్‌, సిఈఓ కె.ఎన్‌.రాధాక్రిష్ణన్‌ ఒక కోటి రూపాయలు, చెన్నైకి చెందిన సుందరం క్లేటన్‌ లిమిటెడ్‌ సంస్థ సిఈఓ పి.ఎ.రంగనాథన్‌లు కోటి రూపాయలు అందించారు.
 
శ్రీవారి ఆలలయంలోని రంగనాయకుల మండపంలో ఈఓ సాంబశివరావును కలిసిన దాతలు విరాళాలను డిడిలను అందజేశారు. ఈ సంధర్భంగా దాతలకు తితిదే ఈఓ ప్రసాదాలను అందజేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments