Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో బాల రాముడికి ప్రాణప్రతిష్ట చేశారు.. సీతారాములకి ఎందుకు చేయలేదు?

వరుణ్
బుధవారం, 24 జనవరి 2024 (12:43 IST)
అయోధ్యలో బాల రాముడికి ప్రాణప్రతిష్ఠ చేశారు.. సీతరాముల వారుని ఎందుకు చేయలేదన్న ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు తన ట్విట్టర్ ఖాతాలో సమాధానమిచ్చారు. 
 
సముద్రగుప్త, విక్రమాదిత్య కాలం 1076 - 1126 సీఈకి ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉందని, అప్పుడే రామ్ లల్లా అని 56 అంగుళాల మూర్తి బాల రాములు ఉండే వారనీ, ఇపుడు మనం మళ్ళీ అదే స్థలంలో ఆలయం పునః నిర్మించారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి ప్రాణప్రతిష్ఠ చేయాలన్న ప్రశ్న ఉత్పన్నమైనపుడు... మన చరిత్రని పరిగణలోకి తీసుకొని అదే బాల రాముడికి ప్రాణప్రతిష్ఠ చేయాలన్నారు.  
 
బాల రాముడు వయసు 5-6 సంవత్సరాల మధ్య ఉండే విధంగా మలిచారనీ, అయోధ్యలో రామాలయ మొదటి అంతస్తులో గర్భగుడిలో బాల రాముడు వారు ఉన్నారనీ, ఇంకా 2 అంతస్తులు ఉన్నాయని తెలిపారు. పైగా, గుడి పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత సీతరాములు, లక్ష్మణ, హనుమ స్వామితో సహా పలు విగ్రహాలకు  ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని, అలాగే మాతకౌసల్య దేవికి కూడా ఆలయంలో పూజలు చేస్తారని, జై శ్రీరామ్ అంటూ తన సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

లేటెస్ట్

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

తర్వాతి కథనం
Show comments