Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో బాల రాముడికి ప్రాణప్రతిష్ట చేశారు.. సీతారాములకి ఎందుకు చేయలేదు?

వరుణ్
బుధవారం, 24 జనవరి 2024 (12:43 IST)
అయోధ్యలో బాల రాముడికి ప్రాణప్రతిష్ఠ చేశారు.. సీతరాముల వారుని ఎందుకు చేయలేదన్న ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు తన ట్విట్టర్ ఖాతాలో సమాధానమిచ్చారు. 
 
సముద్రగుప్త, విక్రమాదిత్య కాలం 1076 - 1126 సీఈకి ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉందని, అప్పుడే రామ్ లల్లా అని 56 అంగుళాల మూర్తి బాల రాములు ఉండే వారనీ, ఇపుడు మనం మళ్ళీ అదే స్థలంలో ఆలయం పునః నిర్మించారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి ప్రాణప్రతిష్ఠ చేయాలన్న ప్రశ్న ఉత్పన్నమైనపుడు... మన చరిత్రని పరిగణలోకి తీసుకొని అదే బాల రాముడికి ప్రాణప్రతిష్ఠ చేయాలన్నారు.  
 
బాల రాముడు వయసు 5-6 సంవత్సరాల మధ్య ఉండే విధంగా మలిచారనీ, అయోధ్యలో రామాలయ మొదటి అంతస్తులో గర్భగుడిలో బాల రాముడు వారు ఉన్నారనీ, ఇంకా 2 అంతస్తులు ఉన్నాయని తెలిపారు. పైగా, గుడి పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత సీతరాములు, లక్ష్మణ, హనుమ స్వామితో సహా పలు విగ్రహాలకు  ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని, అలాగే మాతకౌసల్య దేవికి కూడా ఆలయంలో పూజలు చేస్తారని, జై శ్రీరామ్ అంటూ తన సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments