Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భక్తులకు మజ్జిగ పంపిణి - తాగినవారికి తాగినన్ని గ్లాసులు

Webdunia
ఆదివారం, 27 మార్చి 2016 (16:48 IST)
సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో తిరుమల కొండపై ఉండే భక్తులు ఎండ వేడికి తల్లడిపోతున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం తిరుమలలో మజ్జిగను పంపిణీ చేస్తోంది. 
 
సర్వ దర్శనంతోపాటు కాలినడకన వచ్చే భక్తులు, శీఘ్ర దర్శనంకు వెళ్ళే భక్తులకు మజ్జిగను తితిదే అధికారులు, సేవకులు అందిస్తున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు భక్తులకు ఎన్ని గ్లాసులు తాగితే అన్ని గ్లాసుల మజ్జిగను తితిదే అందిస్తోంది.
 
ఆదివారం నుంచే మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని టిటిడి కార్యనిర్వహణాధికారి జెఇఓ శ్రీనివాసరాజు ప్రారంభించారు. స్వయంగా ఆయనే భక్తులను మజ్జిగను పంపిణీ చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు స్వయంగా వెళ్ళి మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. టిటిడి మజ్జిగ పంపిణీపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments