తిరుమలలో భక్తులకు మజ్జిగ పంపిణి - తాగినవారికి తాగినన్ని గ్లాసులు

Webdunia
ఆదివారం, 27 మార్చి 2016 (16:48 IST)
సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో తిరుమల కొండపై ఉండే భక్తులు ఎండ వేడికి తల్లడిపోతున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం తిరుమలలో మజ్జిగను పంపిణీ చేస్తోంది. 
 
సర్వ దర్శనంతోపాటు కాలినడకన వచ్చే భక్తులు, శీఘ్ర దర్శనంకు వెళ్ళే భక్తులకు మజ్జిగను తితిదే అధికారులు, సేవకులు అందిస్తున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు భక్తులకు ఎన్ని గ్లాసులు తాగితే అన్ని గ్లాసుల మజ్జిగను తితిదే అందిస్తోంది.
 
ఆదివారం నుంచే మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని టిటిడి కార్యనిర్వహణాధికారి జెఇఓ శ్రీనివాసరాజు ప్రారంభించారు. స్వయంగా ఆయనే భక్తులను మజ్జిగను పంపిణీ చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు స్వయంగా వెళ్ళి మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. టిటిడి మజ్జిగ పంపిణీపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై దాడి చేసిన మహిళ

శ్రీవారి సేవలో అనంత్ అంబానీ... శ్రీనివాసుడికి భారీ విరాళం

నెల్లూరులో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల గల్లంతు

వైకాపా నేతల పర్యటనలో రౌడీషీటర్లు : 3 కేసులు నమోదు

ఆధ్యాత్మిక వేడుకలో డ్యాన్స్ చేసిందనీ.. భార్యను, పిల్లలను నరికి చంపేసిన భర్త

అన్నీ చూడండి

లేటెస్ట్

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

Show comments