Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతి అమ్మవారి భక్తులకు శుభవార్త, బ్రేక్ దర్సనం పునఃప్రారంభం

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (18:58 IST)
కరోనా కారణంగా ఆలయాల్లో సేవలు, ప్రత్యేక దర్సనాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే తిరుచానూరు లాంటి ప్రధాన ఆలయాల్లో ఇప్పటికీ సాధారణ దర్సనమే ఉంది. విఐపిలు 100 రూపాయలు ఇచ్చి దర్సనానికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక ప్రతిరోజు ఉండే కుంకుమార్చనను కూడా పూర్తిగా నిలిపేశారు.
 
అయితే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బ్రేక్ దర్సనాలను పునఃప్రారంభించాలని టిటిడి భావిస్తోంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 6వ తేదీ నుంచి బ్రేక్ దర్సనం పునఃప్రారంభం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్సకాల అనుసరించి జూన్ 8వ తేదీ నుంచి ఆలయంలో అమ్మవారికి దర్సనానికి భక్తులను అనుమతిస్తున్నారు.
 
ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 7.30 గంటల వరకు విఐపి బ్రేక్ దర్సనాన్ని టిటిడి తిరిగి అమలు చేయనుంది. ప్రోటోకాల్ విఐపిలకు నిర్ధేశించిన సమయంలో అమ్మవారి దర్సనం కల్పించేందుకు సాధారణ భక్తులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు బ్రేక్ దర్సనాన్ని టిటిడి తిరిగి ప్రారంభించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

KCR: కేటీఆర్‌కు వేరు ఆప్షన్ లేదా? బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారా?

బంగారం దొంగిలించి క్రికెట్ బెట్టింగులు : సూత్రధారులు బ్యాంకు క్యాషియర్.. మేనేజరే...

నాగార్జున సాగర్‌లో మా ప్రేమ చిగురించింది : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

గణపతి ఉత్సవాల కోలాహలం: మంగళహారతి పాడుదాం రండి

Saturday Saturn Remedies: శనివారం నల్లనువ్వులు, ఆవనూనెతో ఇలా చేస్తే.. రావిచెట్టులో శనిగ్రహం..?

29-08-2025 శుక్రవారం ఫలితాలు - ఆప్తుల చొరవతో సమస్య పరిష్కారం....

Sankata Nasana Ganesha Stotram: సంకట నాశన గణేశ స్తోత్రాన్ని రోజూ పఠిస్తే..?

28-08-2025 గురువారం రాశిఫలాలు - ఎదుటివారి అంతర్యం గ్రహించండి.. భేషజాలకు పోవద్దు...

తర్వాతి కథనం
Show comments