Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామనవమి: భద్రాద్రిలో సీతరాముల కల్యాణోత్సవం.. చిలుకతో పిలుపు!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (12:37 IST)
శ్రీరామనవమి పర్వదినంనాడు భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులకు రామ చిలుకలతో ‘పిలుపును’ అందించే కార్యక్రమం వైభవంగా జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబందలో శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో 4 రామచిలుకలను 4 వేదాలుగా పూజిస్తూ ‘శ్రీరామ’ నామాన్ని జపించారు.
 
అనంతరం ప్రత్యేకంగా ముద్రించిన కల్యాణోత్సవ శుభలేఖలను చిలుకలకు కట్టి పూజించారు. కోటి తలంబ్రాలు, మేళతాళాలతో భద్రాచలానికి కదులుతున్న విషయాన్ని రామయ్యకు తెలియజేయాలని కోరుతూ చిలుకలను గాలిలోకి విడిచారు. ప్రతియేటా చిలుకలతో పిలుపులు ఈ ప్రాంతంలో సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

Show comments