జూన్‌ 15 నుంచి అప్పలాయగుంట వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (15:22 IST)
తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో జూన్‌ 15వతేదీ నుంచి 23వతేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక ఆలయంలో సమావేశమైన జెఈఓ బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
 
జెఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్‌ 7వతేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జూన్‌ 14వతేదీన అంకురార్పణ, జూన్‌ 15వతేదీన ధ్వజారోహణం, జూన్‌ 19వతేదీన గరుడసేవ, జూన్‌ 22వతేదీన రథోత్సవం, జూన్‌ 23వతేదీన చక్రస్నానంతను తితిదే నిర్వహించనుంది. అలాగే జూన్‌ 18వతేదీన కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వహించనుంది. గరుడ వాహనం రోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లక్ష్మీకాసుల హారాన్ని వూరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి అలంకరించి ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గల్ఫ్‌లో 15లక్షల మంది తెలంగాణ ప్రజలు.. కంట్రోల్ రూమ్ సిద్ధం చేసిన సీఎం రేవంత్

నక్సలైట్ల ఏరివేతకు విషపూరిత షెల్స్‌ వినియోగం..?

గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇరాన్.. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం

ఎయిర్‌స్ట్రైక్‌లో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ హతం?

ఎంతో ఘనంగా జరిగిన రెండో పెళ్లి.. నాలుగో రోజే వరుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

01-03-2026 నుంచి 31-03-2026 వరకు మాస ఫలితాలు

TTD: రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ

28-02-2026 - శనివారం ఫలితాలు- మీ తప్పులు సరిదిద్దుకోవడం ఉత్తమం

27-02- 2026 శుక్రవారం ఫలితాలు : దూర ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు...

26-02-2026 గురువారం ఫలితాలు - కొత్త సమస్యలు తలెత్తకుండా...?

తర్వాతి కథనం
Show comments